Tuesday 21 April 2020

అత్యవసర శాఖల ఉద్యోగులకు అదనపు వేతనం

ఏప్రిల్ మాసంకు సంబంధించి పోలీసులు,డాక్టర్లు, వైద్య సిబ్బందికి మొత్తం వేతనం (గ్రాస్‌ శాలరీ)లో పది శాతాన్ని ప్రోత్సాహకం.అదేవిధంగా సీఎం ప్రోత్సాహం కింద పురపాలక , గ్రామ పంచాయతీ పారిశుద్ద్య కార్మికులకు రూ. 5 వేలు మరియు జీహెచ్‌ఎంసీ,  హైదరాబాద్‌ జలమండలిలోని వారికి రూ. 7,500 ప్రోత్సాహకం ఇస్తూ జీవో G.O.Ms.No. 33 dt. 21.04.2020 జారీ చేశారు👇👇
* G.O.Ms.No. 33 dt. 21.04.2020 Sanction of Chief Minster’s Special Incentive to certain categories    of employees for the month of April, 2020